15.12.09


"తులసి''లో ఐటం గర్ల్‌గా కనిపించిన హీరోయిన్‌ శ్రియ మళ్ళీ ఐటం గర్ల్‌గా అవతారం ఎత్తనుందని సమాచారం. కామాక్షి కళా మూవీస్‌ సంస్థ నిర్మించిన "నేనున్నాను'' చిత్రంలో కథానాయికగా నటించిన శ్రియ ఇప్పుడు అదే సంస్థ నాగార్జున హీరోగా, మమతామోహన్‌దాస్‌ హీరోయిన్‌గా నిర్మిస్తున్న "కేడి'' చిత్రంలో ఐటం గర్ల్‌గా కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కాలం తర్వాత శ్రియ మళ్ళీ ఐటం గర్ల్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

0 comments: